శ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి రెండు తరాలపాటు ఆంధ్రదేశం ఆబాలగోపాలానికి అవధానమంటే ఏమిటో రుచి చూపించిన తిరుపతి వేంకట కవులలో ఒకరు. షడ్డర్శనీవేది చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గురువరేణ్యుల కటాక్షం పొందినవారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ఎందరో అవధానులు, కవులు తయారయ్యారో లెక్కలేదు. పాండవోద్యోగ విజయ నాటకాల ద్వారా విఱుగు తఱుగు లేని చిరయశస్సు ఆర్జించారు. వీరి అవధానశక్తి అత్యంత విలక్షణం....
DownloadFilename | SkvbqeAodZ.pdf |
Filetype | |
Filesize | 4.30 MB |
ISBN | 0 / |
Pages | 176 pages |
Click here to read or download to the file directly.